బిజినెస్

సరికొత్త యాక్టివా-125

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హెచ్‌ఎంఎస్‌ఐ (హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా) విస్తృత ప్రజాదరణ పొందిన తమ యాక్టివా-125 స్కూటర్‌కు మరిన్ని మెరుగులు దిద్ది అప్‌డేటెడ్ వెర్షన్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. భారత్ స్టేజ్-4 (బిఎస్-4) ఉద్గార ప్రమాణాలు, ఎహెచ్‌ఓ (హెడ్ ల్యాంప్ ఆన్) లాంటి అత్యాధునిక ఫీచర్లు ఈ స్కూటర్ ప్రత్యేకతలు. ఢిల్లీలో దీని ఎక్స్-షోరూమ్ ధరను 61,362 రూపాయలుగా నిర్ణయించారు. దేశంలో ఎహెచ్‌ఓ, బిఎస్-4 ప్రమాణాలకు అనుగుణంగా రూపొందిన తొలి స్కూటర్ ఇదేనని హెచ్‌ఎంఎస్‌ఐ సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ యద్వీందర్ సింగ్ గులెరియా ఒక ప్రకటనలో తెలిపారు.