బిజినెస్

మోదీని కలిసిన రుకుస్ వైర్‌లెస్ సిఇఒ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అమెరికాకు చెందిన రుకుస్ వైర్‌లెస్ సంస్థ అధ్యక్షురాలు, సిఇఒ సెలినా లో శనివారం కలుసుకు న్నారు. ప్రధాని కార్యాలయం ఈ మేరకు ఓ ప్రకటనలో తెలియజేసింది. 2004లో వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించిన ఈ సంస్థ.. నేడు వైర్‌లెస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మార్కెట్‌కే దిక్సూచిగా కొనసాగుతోంది. కాగా, ఈ సందర్భంగా మోదీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డిజిటల్ ఇండియా, స్మార్ట్ సిటీ కార్యక్రమాలను సెలిన లో అభినందించారు.