బిజినెస్

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 28: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 172.37 పాయింట్లు పెరిగి 29,409.52 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 55.60 పాయింట్లు పుంజుకుని 9,100.80 వద్ద నిలిచింది. బ్యాంకింగ్, ఆటో రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల నష్టాలతో సోమవారం దేశీయ సూచీలు నష్టపోయినది తెలిసిందే. మంగళవారం మాత్రం ఆసియా మార్కెట్లు, ఐరోపా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.