బిజినెస్

హైదరాబాద్‌లో భూమిని అమ్మేసిన పురవంకర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 28: నిర్మాణరంగ సంస్థ పురవంకర.. హైదరాబాద్‌లోని 19 ఎకరాల భూమిని అమ్మేసింది. 475 కోట్ల రూపాయలకు ఔషధరంగ సంస్థ అయిన హెటిరో గ్రూప్‌నకు విక్రయించింది. రుణ భారం తగ్గించుకోవడానికి, స్థిరాస్తుల నగదీకరణ వ్యూహంలో భాగంగానే బెంగళూరుకు చెందిన పురవంకర ఈ అమ్మకానికి దిగింది. ఈ మేరకు పురవంకర లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆశిష్ పురవంకర పిటిఐకి తెలిపారు. కాగా, 2007-08 ఆర్థిక సంవత్సరంలో ఈ 19.19 ఎకరాల భూమిని 403 కోట్ల రూపాయలకు పురవంకర కొనుగోలు చేసింది.