బిజినెస్

‘2 బిలియన్ డాలర్ల రక్షణ ఎగుమతులు లక్ష్యం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 14: రాబోయే రెండేళ్లలో భారత రక్షణ రంగ ఎగుమతులను 2 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. ప్రస్తుతం ఇవి 330 మిలియన్ డాలర్లకుపైగా ఉన్నట్లు శనివారం ఇక్కడ జరిగిన ఓ సెమినార్‌లో మాట్లాడుతూ చెప్పారు. కాగా, కీలకమైన రక్షణ రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యాలపై చాలామంది విఐపిలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. దీనిపై పెద్ద ఎత్తున తనకు లేఖలు కూడా వచ్చినట్లు చెప్పారు. దీనిపై అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు.