బిజినెస్

ఏపిలో ఎన్‌ఎమ్‌డిసి వజ్రాల అనే్వషణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 4: ప్రభుత్వరంగ మైనింగ్ సంస్థ ఎన్‌ఎమ్‌డిసికి ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో వజ్రాల అనే్వషణకు కావాల్సిన అనుమతిని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖలో అత్యున్నత వ్యవస్థ అయిన ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ (ఎఫ్‌ఎసి) ఈ అనుమతిని ఎన్‌ఎమ్‌డిసికి అందించింది. అయితే కొన్ని షరతులకు లోబడి ఈ అనుమతినిచ్చినట్లు పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి చెప్పారు. కాగా, ఈ అనుమతితో అనంతపురం జిల్లాలో 152 హెక్లార్ల విస్తీర్ణంలో ఎన్‌ఎమ్‌డిసి వజ్రాల అనే్వషణ చేపట్టనుంది. 64 బోర్లను వేయనుంది.