బిజినెస్

పీయూష్‌కు ఆర్థిక శాఖ మంత్రిగా తాత్కాలిక బాధ్యతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అమెరికాలో వైద్య చికిత్స చేయించుకుంటున్నారు. మరో కొద్ది రోజుల్లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న తరుణంలో ఈ మార్పు జరిగిందని కేంద్రవర్గాలు తెలిపాయి. వచ్చే ఏడాదికి తాత్కాలిక బడ్జెట్‌ను ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టనున్నారు. పీయూష్ గోయల్‌కు ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగిస్తూ రాష్టప్రతి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.