బిజినెస్

హిందుస్థాన్ షిప్‌యార్డుకు యుద్ధ నౌకల తయారీ కాంట్రాక్టు ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 29: విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డుకు యుద్ధ నౌకల తయారీ కాంట్రాక్టులు ఇవ్వాలని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు లేఖ రాసారు. యుద్ధ నౌకల తయారీకి సంబంధించిన కమిటీ 10 వేల కోట్ల రూపాయల విలువైన యుద్ధనౌకల తయారీకి సిఫార్సు చేసిందని, ఆ కాంట్రాక్టులు హిందుస్థాన్ షిప్‌యార్డుకు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. దీని మూలంగా అక్కడి ఉద్యోగులకు చేతినిండా పని దోరుకుతుందని అభిప్రాయపడ్డారు.