బిజినెస్
మిలియన్ టన్నులకు చేరువలో వేదాంత
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 8 May 2019
న్యూఢిల్లీ, మే 8: మైనింగ్ దిగ్గజం వేదాంత చత్తీస్గఢ్లోని యూనిట్లో ఉత్పత్తి మిలియన్ టన్నుల మైలురాయికి చేరింది. ఇక్కడ వెలికితీస్తున్న బొగ్గు ఏడాదికి బిలియన్ టన్నులు ఉంటుందని ఆ కంపెనీ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. 2015లో పెరిగిన బొగ్గు గనుల వేలంలో చత్తీస్గఢ్లోని చోటియా బ్లాక్ను వేదాంత పాడుకుంది. ఈ బ్లాకు నుంచి తీస్తున్న బొగ్గు క్రమంగా పెరుగుతూ వస్తోందని, ఇపుడు సుమారు మిలియన్ టన్నులకు చేరిందని ఆ కంపెనీ తెలిపింది. చోటియా బ్లాకులో అత్యంత నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి అవుతోందని, టన్ను ధర 3,025 రూపాయల వరకు ఉంది. ఉత్పత్తిని మరింత పెంచడానికి వేదాంత ప్రయత్నిస్తోంది.