జాతీయ వార్తలు

బస్సు బోల్తా: ఏడుగురి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ: ఝార్ఖండ్ రాజధాని రాంచీలో సోమవారం ఉదయం ప్రయాణీకులతో వెళుతున్న ఓ బస్సు బోల్తాపడి ఏడుగురు మరణించారు. ఈ ఘటనలో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు.