ఆంధ్రప్రదేశ్
లారీ ఢీకొని ఇద్దరు విద్యార్థులు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 6 May 2016
కాకినాడ: ఎక్కడో బిహార్ నుంచి వచ్చి ఇంజనీరింగ్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు పెద్దాపురం సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురై మరణించారు. సూరంపాలెంలోని ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీలో నాలుగో సంవత్సరం చదువుతున్న ప్రజ్ఞా పరనబ్, అమిత్కుమార్ శుక్రవారం ఉదయం తరగతులకు హాజరై బైక్పై తిరిగి వస్తుండగా ఎడిబి రోడ్డుపై ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన ఇద్దరు విద్యార్థులు సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.