ఆంధ్రప్రదేశ్‌

స్టాంప్ డ్యూటీలో అక్రమాలతో రూ. పదికోట్ల నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: స్టాంప్ డ్యూటీలో అవకతవకల వల్ల ఎపి ప్రభుత్వానికి సుమారు 10 కోట్ల రూపాయల మేరకు నష్టం జరిగినట్లు ‘కాగ్’ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదికను బుధవారం ఎపి అసెంబ్లీకి ప్రభుత్వం సమర్పించింది. రవాణా శాఖకు 7 కోట్లు, భూమిశిస్తుకి సంబంధించి 76 కోట్ల మేరకు నష్టం జరిగింది. ఇంకా పరిశ్రమలు, ఆబ్కారీ వంటి కీలక శాఖల్లోనూ అవినీతి వల్ల భారీగా ఆదాయం కోల్పోయినట్లు పేర్కొన్నారు.