రాష్ట్రీయం

కాల్‌మనీ వ్యవహారంపై గవర్నర్‌కు ఫిర్యాదు : జగన్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: వైకాపా అధినేత జగన్‌ మంగళవారం రాజ్‌భవన్‌లో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ను కలిశారు. అనంతరం రాజ్‌భవన్ బయట మీడియాతో మాట్లాడారు. కాల్‌మనీ వ్యవహారంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. గిరిజనులకు వ్యతిరేకంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గిరిజన మహిళా ఎమ్మెల్యేపై కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు.