ఆంధ్రప్రదేశ్‌

కాల్‌మనీ వ్యాపారులను ఉపేక్షించం : చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : కాల్‌మనీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హెచ్చరించారు. ఆయన సోమవారంనాడు జిల్లా కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ వడ్డీల కోసం మహిళలను వేధిస్తే నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేయాలని ఆయన ఆదేశించారు. కాల్‌మనీ వ్యవహారంలో దోషులు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని అన్నారు.