ఆంధ్రప్రదేశ్‌

కాల్‌మనీ వ్యవహారంలో కఠినంగా వ్యవహరిస్తాం : డీజీపీ రాముడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : కాల్‌మనీ వ్యవహారంలో నిందితులుగా ఉన్నవారు ఎంతటి పెద్దవారైనా వదిలే ప్రసక్తిలేదని ఏపీ డీజీపీ రాముడు స్పష్టంచేశారు. ఆయన మంగళవారంనాడు విలేకరులతో మాట్లాడుతూ బాధితులపై బెదిరింపులకు పాల్పడుతున్నవారిని పీడీ యాక్ట్ చట్టం, వడ్డీ కోసం మహిళలను లోబర్చుకున్నవారిపై నిర్భయ చట్టం కింది కేసులు నమోదు చేస్తామని చెప్పారు.