ఆంధ్రప్రదేశ్‌

చెట్టును ఢీకొన్న కారు: ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు: ముండ్లమూరు మండలం రెడ్డినగర్ వద్ద గురువారం ఉదయం ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా విజయవాడ నుంచి హనుమంతునిపాడు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.