జాతీయ వార్తలు
అయోధ్య కేసు విచారణ వాయిదా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 10 January 2019
న్యూఢిల్లీ: అయోధ్య కేసు విచారణఈనెల 29వ తేదీకి వాయిదా పడింది. అయోధ్య కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు జస్టిస్ యూయూ లలత్ కోర్టు తీర్పుకు ముందే ప్రకటించటంతో మళ్లీ ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. జస్టిస్ లలత్ ఇదే కేసులో కల్యాణ్ సింగ్ తరపున వాదించినట్లు అడ్వకేటు ధావన్ పేర్కొనటంతో ఆయన తప్పుకోవాల్సి వచ్చింది. ఆయన స్థానంలో మరొకర్ని నియమించాల్సి ఉంది.