జాతీయ వార్తలు

ఈడీ ఆఫీసుకు రాజ్‌థాకరే: ముంబయిలో 144 సెక్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: దేశ రాజధాని ముంబయిలో 144 సెక్షన్ విధించారు. మనీ ల్యాండరింగ్ కేసులో మహారాష్ట్ర నవ నిర్మాణ సేన పార్టీ చీఫ్ రాజ్ థాకరే ఈ రోజు విచారణ నిమిత్తం ఈడీ కార్యాలయానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో దక్షిణ ముంబయిలో 144 సెక్షన్ విధించారు. సీటీఎన్ఎల్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ కంపెనీలో అక్ర‌మ‌రీతిలో పెట్టుబ‌డులు పెట్టిన‌ట్లు, 450 కోట్ల మేర అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగిన‌ట్లు ఈడీ పేర్కొంటున్న‌ది. రాజ్ థాక‌రే ఈడీ ఆఫీసుకు వ‌స్తున్న నేప‌థ్యంలో అనేక ప్రాంతాల్లో భారీ బందోబ‌స్తును ఏర్పాటు చేశారు. రాజ్‌థాక‌రే భార్య శ‌ర్మిల‌, కుమారుడు అమిత్‌, కూతురు ఊర్వ‌శి కూడా ఈడీ ఆఫీసుకు వెళ్లారు.