జాతీయ వార్తలు

ముగిసిన కేంద్ర మంత్రివర్గ సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో నుంచి దేశంలోకి ఉగ్రవాదుల చొరబాట్లను అడ్డుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు పటిష్ట భద్రతకు చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. బంగ్లాదేశ్ ప్రభుత్వంతో సంప్రదింపు చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.