జాతీయ వార్తలు

మయన్మార్‌లో 69 బ్రిడ్జిల నిర్మాణానికి కేంద్రం ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : పొరుగు దేశం మయన్మార్‌లో 69 బ్రిడ్జిలను నిర్మించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందు కోసం రూ.371.58 కోట్లు వెచ్చించాలని నిర్ణయించారు.