జాతీయ వార్తలు

‘ఆశావర్కర్ల జీతాలు పెంచాలి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: తెలంగాణలో పనిచేస్తున్న ఆశావర్కర్ల వేతనాలను పెంచవలసిందిగా టిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జెపి నడ్డాకు విజ్ఞప్తిచేశారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీతో పాటు ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్‌కుమార్, కవిత, ప్రత్యేక ప్రతినిధి ఎస్ వేణుగోపాలాచారి తదితరులు మంత్రి జెడ్డాతో సమావేశమయ్యారు. ఆశా వర్కర్లకు వేతనాలను పెంచవలన అవసరం ఉందని వారు స్పష్టం చేశారు. సమస్యలను పరిశీలించి వేతనాలను పెంచే విసయమై ఒక నిర్ణయం తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారని టిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు వెల్లడించారు.