జాతీయ వార్తలు
చత్తీస్గఢ్లో ఇద్దరు జవాన్ల మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 4 March 2016
రాయ్పూర్: చత్తీస్గఢ్లోని సుకుమా అటవీ ప్రాంతంలో శుక్రవారం వేకువజామున కూంబింగ్ నిర్వహిస్తున్న సిఆర్పిఎఫ్ జవాన్లపై మావోలు ఆకస్మికంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు మరణించగా, 14 మంది గాయపడ్డారని తెలిసింది. జవాన్లు, మావోల మధ్య ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి.