జాతీయ వార్తలు
197కు చేరిన తమిళనాడు మృతులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 2 December 2015
చెన్నై : తమిళనాడులోవరదలకు 197 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మరో 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. టెలిఫోన్, రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. వరద సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొంది.