అంతర్జాతీయం

చైనాలో కొండచరియలు విరిగిపడి 35మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్‌: జిన్జియాంగ్‌ ప్రావిన్స్‌లోని ఒక గ్రామంలో కొండచరియలు విరిగి పడటంతో 35 మంది మరణించినట్లు అధికారులు శుక్రవారం నిర్ధారించారు. అకస్మాత్తుగా భారీ వర్షం కురవడంతో కొండచరియలు విరిగిపడ్డాయని అందువల్ల ఇళ్లకు, ప్రజల ప్రాణాలకు తీవ్రనష్టం వాటిల్లిందని అధికారులు వెల్లడించారు. చుట్టూ కొండల మధ్య ఈ గ్రామం ఉండడంతో పెద్దఎత్తున మట్టిపెళ్లలు పడ్డాయి. ఈ పరిణామాలతో ఆ ప్రాంతానికి ఇతర ప్రాంతాలనుంచి సంబంధం తెగిపోయింది. విద్యుత్తు, కమ్యూనికేషన్‌ సదుపాయాలు పనిచేయడం లేదు.