అంతర్జాతీయం

కొండచరియలు విరిగి చైనాలో 20మంది గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్‌: చైనాలో గిజౌ ప్రావిన్స్‌లోని పియాంపో గ్రామంలో కొండచరియలు విరిగి పడటంతో 20మంది గల్లంతైన ఘటన చోటుచేసుకుంది. 9 మందిని శిథిలాల నుంచి ప్రాణాలతో బయటకు తీసుకురాగా, గాయాల కారణంగా ఓ వ్యక్తి మృతిచెందినట్లు, 20 మంది దాకా గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.