ఆంధ్రప్రదేశ్‌

విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న చినజియర్ స్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ అమ్మవారిని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన జియర్ స్వామి దర్శించుకున్నారు. శనివారంనాడు ఆలయానికి చేరుకున్న ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ప్రసాదంతో పాటు చిత్రపటాన్ని చిన జియర్ స్వామికి ఈఓ కోటేశ్వరమ్మ, ఆలయ చైర్మన్ గౌరంగ్‌బాబు అందజేశారు.