ఆంధ్రప్రదేశ్‌

కోర్టులో లొంగిపోయిన చింటూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు :చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త మోహన్ హత్యకేసులో ప్రధాన నిందితుడు చింటూ సోమవారం కోర్టులో లొంగపోయారు. ఈ హత్యకేసులో ఎ1 నిందితుడిగా చింటూపై పోలీసులు కేసు నమోదు చేశారు. మేయర్ దంపతులు హత్య జరిగినప్పటి నుంచి చింటూ అజాతంలో ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో చింటూ విదేశాలకు పారిపోకుండా అన్ని విమానాశ్రయాలలో అలెర్ట్ చేశారు. సోమవారం చింటూ చిత్తూరు జిల్లా కోర్టులో లొంగిపోయారు.