నిర్మాత ఎ.ఎం.రత్నంకు పితృవియోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కర్తవ్యం’ సినిమాతో నిర్మాతగా కెరీర్ ప్రారంభించి, ‘జెంటిల్‌మెన్’, ‘్భరతీయుడు’ వంటి సంచలన చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం తండ్రి అరణి మునుస్వామి (96) మృతి చెందారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో ఉంటున్న ఆయన నిన్న మరణించారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఐదుగురు కుమార్తెలు. పెద్దకుమారుడైన ఎ.ఎం.రత్నం నిర్మాతగా పలు సినిమాలు నిర్మించారు. మరో తనయుడు దయాకర్ డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నారు. మునుస్వామి మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.