తాజా షెడ్యూల్‌లో జైసింహా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలకృష్ణ, నయనతార జంటగా తాజాగా రూపొందిస్తున్న చిత్రం ‘జైసింహా’. ఈ సినిమాకు సంబంధించిన రెండవ షెడ్యూల్ ఈనెల ప్రారంభం కానున్నది. కెఎస్.రవికుమార్ దర్శకత్వంలో, సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వస్తున్న ఈ చిత్రాన్ని శరవేగంగా తీస్తున్నారు. నటాషా దోషి, హరిప్రియ, ప్రకాష్‌రాజ్, మురళీమోహన్, బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, ప్రభాకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు: ఎం.రత్నం, ఫైట్స్: రామ్‌లక్ష్మణ్, కెమెరా: రామ్‌ప్రసాద్, సంగీతం: చిరన్‌తన్‌భట్.