డిసెంబర్ నుండి ట్రిఫుల్ ఆర్?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాజవౌళి దర్శకత్వంలో తెరకేక్కే క్రేజీ మల్టీస్టారర్ డిసెంబర్ నుండే సెట్స్పైకి రానున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్తోపాటు ప్రీ ప్రొడక్షన్ పనులు వేగం పుంజుకున్నాయి. ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా నటిస్తున్న సినిమా కోసం ప్రత్యేకంగా వర్క్షాప్ నిర్వహిస్తున్నాడు రాజవౌళి. ఈనెల చివరివారం నుండి ఈ వర్క్షాప్లో ఎన్టీఆర్, చరణ్లు పాల్గోననున్నారట. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్తో సినిమా తెరకెక్కనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ల కోసం అనే్వషణ జరుగుతుంది. చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తిచేసి 2020 సంక్రాంతికి విడుదల చేస్తారట. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అటు నందమూరి హీరో, ఇటు మోగా హీరో కలిసి నటిస్తుండటం బిజినెస్ వర్గాల్లో సంచలనం రేపుతోంది.