‘శ్రీదేవి కథ’ ఆవిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు రాసిన అతిలోక సుందరి ‘శ్రీదేవి కథ’ పుస్తకాన్ని బుధవారం ప్రసాద్ ల్యాబ్స్‌లో ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హీరోయిన్ రకుల్‌ప్రీత్‌సింగ్, నిర్మాత దిల్‌రాజు, భోగవల్లి ప్రసాద్, మాదాల రవి తదితర సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పసుపులేటి రామారావు మాట్లాడుతూ ‘పుస్తకంలో ఇంతవరకు చూడని ఫొటోలతోపాటు ఆమె గురించి చదవని అనేక అంశాలు పొందుపర్చాం. ‘శ్రీదేవి కథ’ పుస్తకం అన్నివర్గాల పాఠకులనూ ఆకట్టుకుంటుందని నమ్ముతున్నా అన్నారు.