ఆంధ్రప్రదేశ్‌

వృద్ధురాలిపై దౌర్జన్యం: బంగారం చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు: అర్ధరాత్రి వేళ దుండగులు ప్రవేశించి వృద్ధురాలిపై కత్తితో దాడి చేసి బంగారం అపహరించుకుపోయిన ఘటన జీలుగుమిల్లి మండలం ములగలపల్లిలో జరిగింది. ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న టి.గంగమహాలక్ష్మిపై దుండగులు దాడి చేసి ఆమె వొంటిమీది బంగారు నగలను దోచుకున్నారు. పెనుగులాటలో తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామస్థులు భయాందోళనలకు లోనయ్యారు.