తెలంగాణ

అంతర్రాష్ట్ర దోపిడీ ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్గొండ: బస్సుల్లో ప్రయాణీకులకు మత్తు పదార్థాలిచ్చి దోచుకుంటున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ ముఠాలోని నలుగురు సభ్యులను నల్గొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి కిలో బంగారం, 1.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ దుగ్గల్ సోమవారం మీడియాకు తెలిపారు. బస్సుల్లో వెళ్లే ప్రయాణీకులు ఆభరణాలు, నగదు విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు.