జాతీయ వార్తలు

సివిల్స్‌లో విశాఖ యువతికి 14వ ర్యాంకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: సివిల్ సర్వీసెస్ (మెయిన్)- 2015 పరీక్షా ఫలితాలను యుపిఎస్‌సి మంగళవారం సాయంత్రం ఇక్కడ విడుదల చేసింది. దిల్లీకి చెందిన టీనా దబీ ఫస్ట్ ర్యాంకును, జమ్ము-కాశ్మీర్‌కు చెందిన అత్హర్ అమీర్ రెండో ర్యాంకును కైవసం చేసుకున్నారు. జస్మీత్‌సింగ్ సంధూ, ఆర్తికా శుక్లా, శశాంక్ త్రిపాఠీలకు వరుసగా 3,4, 5 ర్యాంకులు దక్కాయి. విశాఖకు చెందిన చేకూరి కీర్తి 14వ ర్యాంకును సాధించగా, హైదరాబాద్‌కు చెందిన విద్యాసాగర్ 101, స్నేహజ 103వ ర్యాంకులను పొందారు. పరీక్షా ఫలితాలను యుపిఎస్‌సి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అత్యంత ప్రతిభ చూపిన 1078 మందిని నియామకాలకు ఎంపిక చేశారు.