రాష్ట్రీయం

సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు లేఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఏర్పాటుచేసిన అఖిలపక్ష సమావేశానికి హాజరుకాకపోవటానికి కారణాలను వివరిస్తూ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ముఖ్యమంత్రికి లేఖ రాశారు. సైకిల్ ర్యాలీలు చౌకబారు ప్రచారం కోసమేనని ఆయన ఆ లేఖలో విమర్శించారు. మోదీ కంటే సోనియా, రాహుల్‌పైన నమ్మకం ఉన్నట్లు కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. ప్రచారం కోసం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేశారని అందులో పేర్కొన్నారు.