ఆంధ్రప్రదేశ్
దుర్గమ్మ సన్నిధిలో చంద్రబాబు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 20 April 2016
విజయవాడ: ఎపి సిఎం చంద్రబాబు నాయుడు బుధవారం ఇక్కడి ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారిని దర్శించి పూజలు చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా ఆయన అమ్మవారి ఆలయానికి వచ్చారు. అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ఆశీర్వదించారు. ఆయన జన్మదినాన్ని భారీ ఎత్తున నిర్వహించేందుకు టిడిపి నేతలు, కార్యకర్తలు నగరంలో విస్తృత సన్నాహాలు చేశారు. కేంద్రమంత్రి అశోక్గజపతిరాజు, పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు చంద్రబాబును కలిసి శుభాకాంక్షలు తెలిపారు.