ఆంధ్రప్రదేశ్‌

కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం: ఎపికి ప్రత్యేకహోదా విషయంలో కేంద్రం మరోసారి రాష్ట్ర ప్రజలను వంచించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అనంతపురం జిల్లాలో గురువారం కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆందోళనలు చేపట్టారు. పలు చోట్ల రాస్తారోకోలు, ధర్నాలు చేపట్టారు. మడకశిరలో ఎపి పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి నేతృత్వంలో కార్యకర్తలు మానవహారంగా ఏర్పడి కేంద్రం తీరుపై నిరసన తెలిపారు. టిడిపి, బిజెపి నాయకులు వంచన చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.