జాతీయ వార్తలు

కాంగ్రెస్ మహా ధర్నాలో కార్యకర్తలకు గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిమ్లా : హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మహాధర్నాలో అపశ్రుతి చోటుచేసుకుంది. నేషనల్ హెరాల్డ్ కేసుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ మహాధర్నా చేపట్టింది. ఈ ధర్నాలో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దగ్థం చేస్తుండగా మంటలు చెలరేగి కార్యకర్తలకు మంటలు అంటుకున్నాయి.