రాష్ట్రీయం

గుంటూరులో ఆంధ్రుల ఆత్మగౌరవ దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: విభజన హామీలు సవరణల ద్వారా తీసుకురావాలని...సవరణలకు కాంగ్రెస్ పూర్తి మద్దతు ఇస్తుందని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయానికి నిరసనగా సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ‘ఆంధ్రుల ఆత్మగౌరవ దీక్ష‌’లో రఘువీరా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల రోజులు అత్యంత కీలకమని... అందరం కలిసి పోరాడదామని పిలుపునిచ్చారు.