రాష్ట్రీయం
మోదీ విధానాలతో ప్రజలకు నష్టం: ఉమెన్ చాందీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 16 July 2018
శ్రీకాకుళం: ప్రధాని మోదీ విధానాలతో ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని, రాహుల్ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని ఏపీపీసీసీ చీఫ్ ఉమెన్చాందీ అన్నారు. ఆయన శ్రీకాకుళంలో పర్యటిస్తూ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ను వీడినవారంతా తిరిగి పార్టీలో చేరాలని అన్నారు.