రాష్ట్రీయం
ఏపీ అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యం:రఘువీరా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 17 July 2018
విజయనగరం:ఏపీ అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు. పార్టీ బలోపేతం కోసం పార్టీ కార్యకర్తలు కృషిచేయాలని కోరారు. కార్యకర్తలు పార్టీతోనే ఉన్నారని, వేల కోట్లు సంపాదించినవారే పార్టీని వీడారని విమర్శించారు.