తెలంగాణ

గల్ఫ్ కార్మికుల కోసం రూ.100 కోట్లు ఖర్చు చేశాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్: గల్ఫ్ కార్మికుల కోసం తమ ప్రభుత్వం రూ.100 కోట్లు ఖర్చు చేసిందని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. ఆమె మీడింయాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఆరు కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిందని చెప్పారు. కాంగ్రెస్ నేతలు గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడి కార్మకులను పరామర్శించటం విడ్డూరంగా ఉందని అన్నారు. 1278 కార్మికలను స్వదేశానికి తీసుకువచ్చామని చెప్పారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ కూడా పాల్గొన్నారు.