జాతీయ వార్తలు

కాంగ్రెస్‌పై అఖిలేష్ సంచలన వ్యాఖ్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చత్తీస్‌గఢ్: సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చత్తీస్‌గఢ్‌లో కోర్బాలో ఓ ఎన్నికల సభలో మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రెండూ దొందు దొందేనని వ్యాఖ్యానించారు. పెద్ద నోట్లు రద్దు తరువాత ఎంతోమంది దేశం విడిచి పారిపోయారని అన్నారు. ఇందులో బీజేపీ, కాంగ్రెస్ తేడా ఏమీ లేదని అన్నారు.