జాతీయ వార్తలు
దేశంలో ప్రజాస్వామ్యం ఉందా?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 8 December 2018
న్యూఢిల్లీ: దేశంలో ప్రజాస్వామ్యం ఉందా? ప్రధాని మోదీ తుగ్లక్లా, యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ఔరంగజేబులా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పంజాబ్ మంత్రి సిద్ధూ తలను తెచ్చిన వారికి కోటి రూపాయల రివార్డును హిందూ యువ వాహిని ప్రకటించిన నేపథ్యంలో సూర్జేవాలా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో చట్టం, పాలన రాజ్యంగం పనిచేస్తున్నాయా అని ప్రశ్నించారు.