జాతీయ వార్తలు
మధ్యప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాం:కమల్నాథ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 11 December 2018
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని కాంగ్రెస్ నేత కమల్నాథ్ అన్నారు. ఆయన మీడియాడో మాట్లాడుతూ తమకు పూర్తి మెజార్టీ వస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తంచేశారు. కాగా ఇప్పటి వరకు ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా ఉండగా ఎన్నికల సంఘం ప్రకటనతో కాంగ్రెస్ గాలి వీస్తోంది. కాంగ్రెస్ 115 స్థానాల్లో, బీజేపీ 105 స్థానాల్లో విజయం సాధించింది.