ఆంధ్రప్రదేశ్‌

జంటహత్యల కేసులో నిందితులకు చనిపోయేవరకూ జైలుశిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు: 2013లో పలమనేరులో ఓ కానిస్టేబుల్, హోం గార్డును హత్యచేసినట్టు అభియోగాలు రుజువు కావడంతో మణికంఠ, మురుగన్ అనే నిందితులకు ‘చనిపోయేవరకూ జైలుశిక్ష’ అనుభవించాలని చిత్తూరు జిల్లా కోర్టు బుధవారం సంచలన తీర్పు ఇచ్చింది. కాగా, ఈ నిందితులిద్దరికీ ఓ అత్యాచారం కేసులో రెండు రోజుల క్రితం ఇరవై ఏళ్ల జైలుశిక్షను కోర్టు విధించింది.