ఆంధ్రప్రదేశ్‌

తుని ఘటనకు చంద్రబాబే కారణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: కాపుగర్జన సందర్భంగా తునిలో హింసాత్మక ఘటనలకు ఎ.పి. సి.ఎం. చంద్రబాబే కారకుడని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి సి.రామచంద్రయ్య ఆరోపించారు. కాపులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైనందునే ఈ ఘటన జరిగిందన్నారు. అయితే, ఉద్యమం ముసుగులో హింసకు ఎవరు పాల్పడినా ఉపేక్షించకూడదని ఆయన అన్నారు.