ఆంధ్రప్రదేశ్
తుని ఘటనకు చంద్రబాబే కారణం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 1 February 2016
విశాఖ: కాపుగర్జన సందర్భంగా తునిలో హింసాత్మక ఘటనలకు ఎ.పి. సి.ఎం. చంద్రబాబే కారకుడని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి సి.రామచంద్రయ్య ఆరోపించారు. కాపులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైనందునే ఈ ఘటన జరిగిందన్నారు. అయితే, ఉద్యమం ముసుగులో హింసకు ఎవరు పాల్పడినా ఉపేక్షించకూడదని ఆయన అన్నారు.