ఆంధ్రప్రదేశ్‌

ప్రజాప్రతినిధులతో సిఆర్‌డిఏ అధికారుల భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాజధాని నిర్మాణం, ఔటర్, ఇన్నర్ రింగ్‌రోడ్లు తదితర అంశాలతో కూడిన ముసాయిదా ప్రణాళికపై అవగాహన కల్పించేందుకు సిఆర్‌డిఏ అధికారులు జిల్లాలోని మంత్రులు, ఎం.పీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేసింది. 56 మండలాల నుంచి ప్రజా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు.