ఆంధ్రప్రదేశ్
భూములిచ్చిన రైతులకు త్వరలో ప్లాట్లు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 29 July 2016
విజయవాడ: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులందరికీ త్వరలో ప్లాట్లు కేటాయిస్తామని సిఆర్డిఎ కమిషనర్గా శుక్రవారం బాధ్యతలు చేపట్టిన కమిషనర్ సిహెచ్ శ్రీధర్ తెలిపారు. మిగిలిన 800 మంది రైతులు కూడా స్వచ్ఛందంగా భూములివ్వాలని ఆయన కోరారు. లేకుంటే భూసేకరణ చట్టం కింద భూములను తీసుకుంటామన్నారు.