జాతీయ వార్తలు
కెప్టెన్గా రోహిత్ శర్మ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 24 February 2018
న్యూఢిల్లీ: వచ్చే నెలలో శ్రీలంకలో జరగనున్న ముక్కోణపు టోర్నీకి టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ రోహిత్ శర్మ సారథ్యం వహించనున్నాడు. విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, భవనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాలు విశ్రాంతి తీసుకోనున్నారు.