జాతీయ వార్తలు

కెప్టెన్‌గా రోహిత్ శర్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: వచ్చే నెలలో శ్రీలంకలో జరగనున్న ముక్కోణపు టోర్నీకి టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ సారథ్యం వహించనున్నాడు. విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, భవనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాలు విశ్రాంతి తీసుకోనున్నారు.